మంత్రిగారి మహా బూతు పురాణం

ఆ మాటలు చాలా తక్కువే. అంతకు మించిన తిట్ల దండకం అందుకున్నారు. 'సీఎం డౌన్డౌన్' అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు ఆయన మండిపోయారు. రాయడానికి వీల్లేని భాషలో తిడుతూ వీరంగం వేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 53మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంత్రి వీరిని పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో పలు విద్యార్థి, మహిళా సంఘాలు, పార్టీల నాయకులు 'సీఎం డౌన్ డౌన్' అని నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేప్పుడూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన సహనం కోల్పోయి నోటికి పనిచెప్పారు.
మంత్రిగారి భాషకు విస్తుపోవడం అందరి పని అయింది. నిరసనకారులు కూడా దిమ్మ తిరిగిపోయి చూస్తూ ఉండిపోయారు. తమతో ఏదో మాట్లాడుతారని అనుకుంటే, ఇదేమిటంటూ నిరనసకారులు కోపగించుకున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications