కిరణ్, జగన్పై బొత్స 'బొబ్బిలి' యుద్ధం

అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేల్లో బొత్స జిల్లా విజయనగరంకు చెందిన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు ఉన్నారు. జిల్లాలో బొత్సకు మంచి పట్టు ఉంది. ఉప ఎన్నికలు వస్తే బొబ్బిలి నియోజకవర్గంలో తన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో బొత్స ఉన్నారట.
గీత దాటిన ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసి ఉప ఎన్నికలు జరగాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సిద్ధంగా లేరంటున్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసినా ఉప ఎన్నికలు రావు. అందుకోసం కిరణ్ యత్నిస్తున్నారట. కానీ బొత్స ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.
తిరుపతి కిరణ్ జిల్లా చిత్తూరులోనే ఉంది. సొంత జిల్లాలోనే కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేక పోవడంపై అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు బొబ్బిలిలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే ఆలోచనలో బొత్స ఉన్నారంటున్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications