కిరణ్, జగన్పై బొత్స 'బొబ్బిలి' యుద్ధం

అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేల్లో బొత్స జిల్లా విజయనగరంకు చెందిన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు ఉన్నారు. జిల్లాలో బొత్సకు మంచి పట్టు ఉంది. ఉప ఎన్నికలు వస్తే బొబ్బిలి నియోజకవర్గంలో తన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో బొత్స ఉన్నారట.
గీత దాటిన ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసి ఉప ఎన్నికలు జరగాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకు కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సిద్ధంగా లేరంటున్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసినా ఉప ఎన్నికలు రావు. అందుకోసం కిరణ్ యత్నిస్తున్నారట. కానీ బొత్స ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.
తిరుపతి కిరణ్ జిల్లా చిత్తూరులోనే ఉంది. సొంత జిల్లాలోనే కిరణ్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించుకోలేక పోవడంపై అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు బొబ్బిలిలో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే ఆలోచనలో బొత్స ఉన్నారంటున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications