కొత్త పోకడ!: బాబుపై జగన్ ఎమ్మెల్యే దీక్షాస్త్రం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విషయంలో జగన్ వర్గం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆందోళన చేపట్టాలని ఆలోచిస్తున్నారట. చంద్రబాబు తప్పుడు హామీలు గుప్పించారని, గుప్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం ఆయన సన్నద్దమవుతున్నారట.
గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమం ఆయనకు పట్టదని, ఇటీవల వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నా అవి నెరవేర్చరని, నెరవేర్చలేనివిగా ఉన్నవని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నారట.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications