జగన్కు ఝలక్: తెరాసలో జలగం వెంకట్రావు ?

జలగం వెంకటరావు అనుచరులు షర్మిల సభకు వచ్చి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడంతో షర్మిల తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. తనకు వైయస్సార్ కాంగ్రెసులో తగిన ప్రాధాన్యం లభించడం లేదని జలగం వెంకటరావు భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఖమ్మం జిల్లాలో తెరాసకు అంతగా బలం లేదు. జలగం వెంకటరావు చేరితే తెరాస ఆ జిల్లాలో బలపడే అవకాశం ఉంది. తెలంగాణవాదం ఖమ్మం జిల్లాలో తక్కువగా ఉందని అంచనాలు సాగుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే నిరాహారదీక్ష చేస్తున్న కెసిఆర్ను అరెస్టు చేసి అప్పట్లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కానీ, అందుకు విరుద్ధమైన ప్రతిస్పందన లభించింది.
జలగం వెంకటరావు గతంలో కాంగ్రెసులో ఉండేవారు. రేణుకా చౌదరి కాంగ్రెసు నేతగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత జలగం కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందని అంటారు. ఏమైనా, జలగం వెంకటరావు తెరాసలో చేరితే సమీకరణాలు మారే అవకాశం ఉంది.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications