'ముఖ్యమంత్రిపై దాడికి కోటి రూపాయలిస్తారా?'

సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. వారికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి జితేందర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. దీనిపై వారు ప్రశ్నించారు. దాడులు చేసేది, ప్రతిదాడులు రెండు తెలంగాణ వారే చేస్తారా అని మండిపడ్డారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభకు వస్తున్న వారి పైన, వచ్చి వెళ్తున్న వాహనాలపై దాడులు చేశారన్నారు.
సమైక్య ఉద్యమాన్ని యాసిడ్ దాడి లాంటి ప్రేమోన్మాదంతో తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ అభివర్ణించడం ఎంతవరకు సమంజసమని, ఒక అధ్యాపకులుగా కలిసుండాలని చెప్పాల్సింది పోయి విద్యార్థులకు ఏం నేర్పుతున్నారని వారుప్రశ్నించారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications