అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేకి సీమంతం ముచ్చట

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమెకు పార్టీలకతీతంగా మహిళా ఎమ్మెల్యేలు సీమంతం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గీతకు వచ్చిన ఈ ఆలోచనను తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు ప్రోత్సహించారు. సభ పదేపదే వాయిదా పడుతూ రావడంతో ఆ సమయాన్ని వీరు చంద్రావతి ముచ్చట తీర్చడానికి వాడుకున్నారు.
పూలు, పండ్లు తెప్పించి వేడుక నిర్వహించారు. అసెంబ్లీ క్యాంటీన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, రేవంత్రెడ్డి తదితర పురుష శానససభ్యులు కూడా పాల్గొని అక్షింతలు వేశారు.
నిజానికి, ఇటువంటి సంప్రదాయాలకు కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ వ్యతిరేకం. కానీ తోటి ప్రజాప్రతినిధులను కాదనలేక చంద్రావతి అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూతురు పెళ్లి ఇటీవల సంప్రదాయబద్దంగా జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications