అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేకి సీమంతం ముచ్చట

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమెకు పార్టీలకతీతంగా మహిళా ఎమ్మెల్యేలు సీమంతం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గీతకు వచ్చిన ఈ ఆలోచనను తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు ప్రోత్సహించారు. సభ పదేపదే వాయిదా పడుతూ రావడంతో ఆ సమయాన్ని వీరు చంద్రావతి ముచ్చట తీర్చడానికి వాడుకున్నారు.
పూలు, పండ్లు తెప్పించి వేడుక నిర్వహించారు. అసెంబ్లీ క్యాంటీన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, రేవంత్రెడ్డి తదితర పురుష శానససభ్యులు కూడా పాల్గొని అక్షింతలు వేశారు.
నిజానికి, ఇటువంటి సంప్రదాయాలకు కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ వ్యతిరేకం. కానీ తోటి ప్రజాప్రతినిధులను కాదనలేక చంద్రావతి అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూతురు పెళ్లి ఇటీవల సంప్రదాయబద్దంగా జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications