లాస్ట్మినట్లో నదిలో ఇలా ఫోటోలు దిగి..(పిక్చర్స్)
హైదరాబాద్: విద్యార్థులు ఓ గంట ముందు వెళ్లినా లేదా ఆలస్యంగా వెళ్లినా బియాస్ నది దుర్ఘటన జరిగేది కాదేమో అంటున్నారు. వాస్తవానికి విద్యార్థుల పర్యటనలో బియాస్ నది వద్ద ఆగాలని ముందుగా అనుకోలేదు. ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల లోపు విద్యార్థుల బృందం సిమ్లా నుండి కులూ మనాలికి వెళ్లాల్సి ఉంది. అక్కడ నదీ విహారం చేయాలనుకున్నారు.
అయితే సాయంత్రం ఆరు దాటితే నదిలో విహారానికి అనుమతి లేదని తెలియడంతో.. అప్పటికల్లా చేరుకున అవకాశం లేదని అంచనాకు రావడంతో ప్రకృతి అందాలను చూసుకుంటూ బస్సులో నెమ్మదిగా ముందుకు వెళ్లారు. కులూకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా మార్గమధ్యలోని బియాస్ నది వద్ద ఆగారు. ఆరుంపావుకు నది మధ్యలోని బండరాళ్ల వద్ద ఫోటోలు దిగేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుపోయారు.
వారు కనుక కొంత ముందుగానే కులూకు చేరుకొని ఉంటే నదీ విహారానికే వెళ్లేవారు. మధ్యలో ఆగక పోయి ఉండేవారు. అలాకాకపోయినా ఎలాగు ఆలస్యమైంది కనుక.. మరో పావుగంట ఆలస్యమేతే.. డ్యాం గేట్లు తెరిచి ఉండేవారు కాబట్టి అటు వైపుకు రాకపోయి ఉండేవారంటున్నారు. ఉత్సాహంగా ఫోటోలు దిగుదామని బండరాళ్ల పైకి ఎక్కిన విద్యార్థులను నది కబలించింది. ప్రవాహం తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఫోటో తీయించుకుందామనుకున్నారు.
పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్లపై నిలబడ్డారు. రాళ్ల పైకి ఎక్కి, ఫోటోలు తీసుకుంటుండగానే వరద ఉధృతి పెరిగింది. చిన్న చిన్న రాళ్లపై ఉన్న వారు వరద ఉధృతి చూసి వేగంగా ఒడ్డుకు వచ్చారు. పెద్ద బండరాయి మీద ఎక్కిన వాళ్లు మాత్రం దిగడానికి వీల్లేక అక్కడే ఉండిపోయారు. పెద్ద బండ రాయి పైన ఉన్న వారు... నీటి ప్రవాహం తగ్గగానే దిగిపోదామనే ఆలోచనలో ఉండగానే.. నీటి ప్రవాహం అంతకంతకు పెరగడంతో వారు కొట్టుకు పోయారట.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. వారికి ఎగువన నది మలుపు తిరిగి ఉండటంతో దూసుకు వస్తున్న వరద ప్రవాహం విద్యార్థులకు కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థులు సెల్ఫోన్లో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.

బియాస్
హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యాం నుండి నీటిని వదలడానికి ముందు.. బ్యారేజీకి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు ఫోటోలు దిగారు. విద్యార్థులు పెద్ద బండరాయి ఎక్కిన దృశ్యం. విద్యార్థులు సెల్ఫోన్లలో తీసుకున్న చిత్రాలు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications