లక్ష్మినారాయణకు రాజకీయ గిరాకీ: బిజెపి గాలం

మహారాష్ట్ర కేడర్కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్లో భాగంగా సీబీఐ జేడీగా ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు 9 నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్గా నియమించింది. లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బీజేపీలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిజెపి నేతలు లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిలు లక్ష్మీనారాయణతో మాట్లాడినట్లు తెలిసింది. ఒకవేళ ఆయన బిజెపిలో చేరితే కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశముందని అంటున్నారు. లేకపోతే మల్కాజిగిరి స్థానానికి పోటీ చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications