సస్పెన్షన్: రోజాకు బాసటగా విష్ణుకుమార్ రాజు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలబడుతూ వస్తున్న బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యకరంగా సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు రోజాకు మద్దతుగా మాట్లాడారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని ఆయన అన్నారు.
సస్పెన్షన్ను ఈ సమావేశాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని సభాపతికి ఆయన శనివారంనాడు సభలో విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమే లేదన్నారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యతిరేకించారు.

కాగా, కాల్మనీ తీవ్ర విషవృక్షంగా మారిందని, కాల్మనీ విషవృక్షాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ శాసనసభ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగానే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు.
కాల్మనీ అంశంపై తనకు 10నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. కాల్మనీపై చర్చ ముగిసిందని మరో సందర్భంలో మాట్లాడవచ్చని సభాపతి సూచించారు.
-
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications