బ్రాండ్ అంబాసిడర్: రామ్దేవ్ బాబాకు కేబినెట్ హోదా
ఛండీగఢ్: హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాను నియమించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం నాడు ట్వీట్ చేశారు.
యోగా, ఆయుర్వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో వేల రకాల ఆయుర్వేద మూలిక ల చెట్లను నాటి పెద్ద మూలికావనం ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్రంలోని 6,500 గ్రామాల్లో బాబా రామ్దేవ్ పర్యవేక్షణలో యోగశాలలు నిర్మిస్తామన్నారు. పాఠశాల విద్య నుంచే యోగా, ఆయుర్వేదంతో పాటు ఆధునికత, సంస్కృతి మేళవింపుతో విలువలు కలిగిన విద్యనందించటంలో హర్యానాను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని అనిల్ విజ్ స్పష్టం చేశారు. రామ్దేవ్ బాబాపై నిర్ణయాన్ని ఏప్రిల్ 21వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications