మీ బండారం బయటపెడ్తా: ఏపీ మంత్రికి ఇంజినీరింగ్ బెదిరింపు
కడప: డబ్బు కోసం ఏకంగా రాష్ట్ర మంత్రినే బ్లాక్మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఆ తర్వాత నాలుగు రోజుల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం నాడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లెకు చెందిన జగన్ రెడ్డి హైదరాబాదులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 3వ తేదీన మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి ఫోన్ చేసి బెదిరించాడు.

మీ అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు నా వద్ద ఉన్నాయని, రూ.30వేలు ఇస్తే వాటిని మీకు అందిస్తానని, లేదంటే మీ బండారం బయటపెడతానని అతను ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మంత్రి పోలీసులకు సమాచారం అందించాడు.
ఆయన చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నెంబర్ను తీసుకొని విచారణ జరిపారు. జగన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించారు. శనివారం నాడు హైదరాబాదులో అతనిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తరలించారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications