అక్కడ ల్యాప్టాప్లు.. కేజీల్లో అమ్ముతారు!
ల్యాప్టాప్లు ఎక్కడైనా కేజీల్లో అమ్ముతారా? అమ్ముతారు, ఎక్కడంటే... ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్లేస్ ల్యాప్టాప్ మార్కెట్లో. ఇక్కడ అతి తక్కువ ధరకే లాప్టాప్లు కిలోల చొప్పున అమ్ముతారు. ఇక్కడ కిలో రూ.5-7
హైదరాబాద్: సాధారణంగా పండుగ సమయాల్లో షాపింగ్మాల్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆషాఢం సేల్, శ్రావణ మాసం సేల్ పేరుతో కేజీల చొప్పున దుస్తులు అమ్మడం చూస్తుంటాం. అలా ల్యాప్టాప్లు కూడా కేజీల్లో అమ్మితే ఎలా ఉంటుంది?
అబ్బ... ఇదేదో బాగుందే, మనకు కావాల్సిన ల్యాప్టాప్ను అతి తక్కువ ధరలో మన సొంతం చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదూ! అయినా ల్యాప్టాప్లు ఎక్కడైనా కేజీల్లో అమ్ముతారా? మీకా సందేహమే అవసరం లేదు.

ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్లేస్ ల్యాప్టాప్ మార్కెట్లో అతి తక్కువ ధరకే లాప్టాప్లు కిలోల చొప్పున అమ్ముతారు. ఇది భారతదేశంలోనే కాక ఆసియాలో అతిపెద్ద, చౌకైన ల్యాప్టాప్ మార్కెట్. ఇక్కడ కిలో రూ.5-7 వేలకే ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు.
ఈ నెహ్రూ ప్లేస్లో దుకాణాలు వందల్లో ఉన్నాయి, ఈ మార్కెట్లో కేవలం ల్యాప్టాప్లు మాత్రమే కాదు, స్మార్ట్ఫోన్లు, ఇతర కంప్యూటర్, మొబైల్ యాక్ససరీస్ కూడా తక్కువ ధరలలో లభిస్తాయి. అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోవాలి. లేకపోతే వినియోగదారుడి చెవిలో పూలు పెట్టడం ఖాయం.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications