కృష్ణానది ఒడిలో చిన్నారి రికార్డు
విజయవాడ: నాలుగేళ్ల పది నెలల వయసు గల వెన్నెం జ్యోతి సురేఖ విజయవాడ వద్ద కృష్ణానదిని మూడు సార్లు ట్రిపుల్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. నదికి ఆవలి వైపున వున్న మోటెల్ నుంచి దుర్గాఘాట్ వరకు మూడు సార్లు అయిదు కిలోమీటర్ల పరిధిలో సోమవారం ఈదులాడింది. ఆమెకు ఈ ట్రిపుల్ క్రాస్కు మూడు గంటల ఆరు నిమిషాల 20 సెకన్ల సమయం పట్టింది.
గతంలో
భాగ్యశ్రీ,
శ్రీశ్రీ
అనే
5,
6
ఏళ్ల
వయస్సు
గల
సృష్టించిన
డబుల్
క్రాస్
రికార్డును
ఈ
పాప
బద్దలు
కొట్టింది.
దానికి
తోడు
కృష్ణానదిని
ఈదిన
అతి
చిన్న
వయస్సు
గల
బాలికగా
తన
పేరు
నమోదు
చేసుకుంది.
ఉదయం
తొమ్మిది
గంటలకు
నగర
మేయర్
పి.
అనురాధ
జెండా
వూపి
ఈ
కార్యక్రమాన్ని
ప్రారంభించారు.
ఈ
కార్యక్రమం
మధ్యాహ్నం
12
గంటలకు
ముగిసింది.
సురేఖతో
పాటు
పదేళ్ల
లోపు
బాలికలు
ఐదుగురు
రచన,
ప్రీతి,
భార్గవి,
మాధురి,
ప్రమీలలు
కూడా
ఈ
ఈత
కార్యక్రమంలో
పాల్గొన్నారు.