వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
కర్నూలు : సోమవారం నాడు కర్నూలు జిల్లా నల్లూరు వద్ద సంభవించిన చెందారు. నల్లూరు వద్ద ఆపివున్న లారీని చిత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ
ప్రమాదంలో
గణేష్,
ప్రకాశ్
బాబు,
రవి,
శ్రీనివాసులు,
మరో
గుర్తు
తెలియని
వ్యక్తి
మరణించారు.
ప్రమాదంలో
తీవ్రంగా
గాయపడిన
శ్రీనివాసులు
కర్నూలు
ప్రభుత్వం
ఆసుపత్రిలో
చికిత్స
పొందుతున్నాడు.
ఇతని
పరిస్ధితీ
ప్రమాదకరగా
ఉందని
ఆసుపత్రి
వర్గాలు
తెలిపాయి.
Story first published: Monday, June 18, 2001, 23:53 [IST]