వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు : సోమవారం నాడు కర్నూలు జిల్లా నల్లూరు వద్ద సంభవించిన చెందారు. నల్లూరు వద్ద ఆపివున్న లారీని చిత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో గణేష్‌, ప్రకాశ్‌ బాబు, రవి, శ్రీనివాసులు, మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు కర్నూలు ప్రభుత్వం ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్ధితీ ప్రమాదకరగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X