వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజమండ్రిలో165 ఇళ్లు దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి : రాజమండ్రికి సమీనంలోని కోవ్వూరు తారకరామ నగర్‌లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో 165 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 కుటుంబాబు నిరాశ్రయమయ్యాయి.

ఈ ప్రమాదంలో దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్ధినష్టం సంభవించిందని భావిస్తున్నారు. తారకరామ నగర్‌లోని ఓ పూరిగుడిశెలో వంట చేస్తుండగా ప్రమాద వశాత్తూ ఆ గుడిశె అంటుకుని ప్రమాదం సంభవించినట్టు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X