వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రిలో165 ఇళ్లు దగ్ధం
రాజమండ్రి : రాజమండ్రికి సమీనంలోని కోవ్వూరు తారకరామ నగర్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో 165 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 కుటుంబాబు నిరాశ్రయమయ్యాయి.
ఈ
ప్రమాదంలో
దాదాపు
3
కోట్ల
రూపాయల
ఆస్ధినష్టం
సంభవించిందని
భావిస్తున్నారు.
తారకరామ
నగర్లోని
ఓ
పూరిగుడిశెలో
వంట
చేస్తుండగా
ప్రమాద
వశాత్తూ
ఆ
గుడిశె
అంటుకుని
ప్రమాదం
సంభవించినట్టు
భావిస్తున్నారు.
Story first published: Monday, June 18, 2001, 23:53 [IST]