వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర పాఠశాలల్లో గ్రీన్‌ఆర్మీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాఠశాల్లో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ఆర్మీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 28 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు.

సోమవారం నాడు హైదరాబాద్‌ శివార్లలని జాతీయ అటవి శిక్షణ సంస్థలో జరిగిన 52వ వనమహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవుల రక్షణ విషయంలో ప్రభుత్వం కృతనిచ్చయంతో వున్నదని ముఖ్యమంత్రి వెల్లడించారు. అడవులను రక్షించేందుకు 15 లక్షల గ్యాస్‌ కనెక్షన్లను సబ్సిడీపై ప్రభుత్వం మంజూరు చేసిందని మరో 15 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రంతో మంతనాలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వనసంరక్షణను ఉద్యమంగా ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాఠశాలలను కూడా భాగస్వామ్యం చేస్తుందని ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X