వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెల్దూర్తిలో ఎక్స్చేంజ్ దగ్ధం
మెెదక్; మెదక్ జిల్లాలోని ముసాయిపేట మండలం వెల్దూర్తిలో బుధవారం రాత్రి పీపుల్స్వార్ నక్సలైట్లు టెలీఫోన్ ఎక్స్చేంజిని దగ్ధం చేశారు.
నల్గొండ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్టు పీపుల్స్వార్ ఇందుప్రియాల్ దళం ప్రకటించింది. నల్గొండ ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ రాచకొండ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే.
Comments
Story first published: Thursday, June 28, 2001, 23:53 [IST]