వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్దూర్తిలో ఎక్స్చేంజ్‌ దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

మెెదక్‌; మెదక్‌ జిల్లాలోని ముసాయిపేట మండలం వెల్దూర్తిలో బుధవారం రాత్రి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు టెలీఫోన్‌ ఎక్స్చేంజిని దగ్ధం చేశారు.

నల్గొండ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్టు పీపుల్స్‌వార్‌ ఇందుప్రియాల్‌ దళం ప్రకటించింది. నల్గొండ ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌ రాచకొండ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X