వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిలోసంస్కృత వారోత్సవాలు
తిరుపతిః
తిరుపతిలోని
జాతీయ
సంస్కృత
విద్యాపీఠంలో
ఆగస్టు
ఏడు
నుంచి
వారం
రోజుల
పాటు
సంస్కృత
భాషా
వారోత్సవాలను
నిర్వహిస్తున్నారు.
టిటిడి
జాయింట్
ఎగ్జిక్యూటివ్
అధికారి
కె
నారాయణ
ఈ
వారోత్సవాలకు
ప్రారంభోత్సవం
చేశారు.
విద్యాపీఠంలో ఆలయ సంస్కృతిలో శాస్త్రి (బిఎ), ఆచార్య(ఎంఎ) కోర్సులను ప్రారంభించేందుకు దేవస్థానం తరఫున తగిన సాయంఅందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికివిద్యాపీఠం వైస్ చైన్సలర్ ప్రొఫెసర్ డి ప్రహ్లాదాచార్ అధ్యక్షత వహించారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడువిద్వాన్ హెచ్వి నాగరాజారావు కాళిదాసు ప్రజ్ఞపై ప్రసంగించారు.
Story first published: Monday, August 20, 2001, 23:53 [IST]