వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్‌ లో ఎనిమిదిమంది జలసమాధి

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ః పంచాయతీ ఎన్నికల్లో ఓటు చేసేందుకు వెళుతున్న ఎనిమిది మంది ప్రమాద వశాత్తు వాగులో పడి జల సమాధి అయ్యారు. నిజమాబాద్‌ జిల్లా నిజాంసాగర్‌ మండలంలో జంగాపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 20 మంది మంగళవారం ఉదయం ట్రాక్టర్‌ లో పోలింగ్‌ బూత్‌ కు బయలు దేరారు. భోరున వర్షం కురుస్తుండడంతో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ప్రమాద వశాత్తు వాగులో పడింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రాణాలతో పాటు 12 మంది తప్పించుకోగామిగిలిన వారు జలసమాధి అయ్యారు. జలసమాధిఅయిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక పసిపాప వున్నారు.

వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలకు అవాంతరం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో పిట్ల మండలంలోవిషాద ఛాయలు అలముకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X