వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ లో ఎనిమిదిమంది జలసమాధి
నిజామాబాద్ః
పంచాయతీ
ఎన్నికల్లో
ఓటు
చేసేందుకు
వెళుతున్న
ఎనిమిది
మంది
ప్రమాద
వశాత్తు
వాగులో
పడి
జల
సమాధి
అయ్యారు.
నిజమాబాద్
జిల్లా
నిజాంసాగర్
మండలంలో
జంగాపూర్
వద్ద
మంగళవారం
ఉదయం
ఈ
దుర్ఘటన
జరిగింది.
సుమారు
20
మంది
మంగళవారం
ఉదయం
ట్రాక్టర్
లో
పోలింగ్
బూత్
కు
బయలు
దేరారు.
భోరున
వర్షం
కురుస్తుండడంతో
వారు
ప్రయాణిస్తున్న
ట్రాక్టర్
ప్రమాద
వశాత్తు
వాగులో
పడింది.
ట్రాక్టర్
డ్రైవర్
ప్రాణాలతో
పాటు
12
మంది
తప్పించుకోగామిగిలిన
వారు
జలసమాధి
అయ్యారు.
జలసమాధిఅయిన
వారిలో
ఆరుగురు
మహిళలు,
ఒక
పసిపాప
వున్నారు.
వాగు
ఉదృతంగా
ప్రవహిస్తుండడంతో
మృతదేహాల
కోసం
గాలింపు
చర్యలకు
అవాంతరం
ఏర్పడింది.
ఈ
దుర్ఘటనతో
పిట్ల
మండలంలోవిషాద
ఛాయలు
అలముకున్నాయి.
Comments
Story first published: Tuesday, August 14, 2001, 23:53 [IST]