వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అక్కినేనికి విశాఖలోస్వర్ణకంకణం
విశాఖపట్నంః దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు సౌందర్య లహరి సాంస్కృతిక సంస్థ స్వర్ణ కంకణం ప్రదానం చేసింది. విశాకపట్నంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో అక్కినేనికి స్వర్ణకంకణం ప్రదానం చేశారు.
ఐదు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకుఅక్కినేని అభివాదం చేశారు. నటుడికి ప్రేక్షకుడి ఆదరణే ప్రాణప్రదమైనదనిఅక్కినేని అన్నారు. తనకు ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ సొంతగడ్డపైఅందుకుంటున్న ఈ స్వర్ణకంకణం అన్నికంటే పెద్ద సత్కారం అని ఆయన అన్నారు.
సౌందర్య
లహరి
సంస్థ
తెలుగు
చలనచిత్ర
రంగానికివిశేష
సేవలందించిన
వారికి
ఈ
స్వర్ణ
కంకణాన్ని
బహూకరిస్తున్నది.
ఈ
సంస్థ
గతంలో
గాయని
జానకి,
దర్శకుడుకె.
విశ్వనాధ్
కు
స్వర్ణ
కంకణాన్ని
బహూకరించింది.
Comments
Story first published: Sunday, September 2, 2001, 23:53 [IST]