చదరంగం రాణికిబాబు వరాలు
హైదరాబాద్ః
ప్రపంచ
మహిళా
ఛాంపియన్
షిప్
సాధించడమే
ఏకైక
లక్ష్యమని
గ్రీస్
ప్రపంచ
జూనియర్
చెస్
చాంపియన్
కోనేరు
హంపి
తెలిపింది.
గ్రీస్
లో
బాలికల
టైటిల్
సాధించిన
హంపి
ఆదివారం
హైదరాబాద్
చేరుకున్నారు.
తల్లిదండ్రులతోహైదరాబాద్ చేరుకున్న హంపికి రాష్ట్రక్రీడల శాఖ మంత్రి తమ్మినేని సీతారం, ఉన్నతాధికారులువిమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరంహంపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుకలుసుకున్నారు.
తెలుగుజాతి కీర్తి పతాకాన్ని క్రీడా వినువీధుల్లోఎగుర వేసిన హంపి యువక్రీడాకారులకు ఆదర్శంకావాలని చంద్రబాబు అన్నారు. హంపిని శాలువా,జ్ఞాపికతో సత్కరించిన ముఖ్యమంత్రి ఆమెకు10 లక్షల రివార్డు, ఆమె తండ్రి, కోచ్ అశోక్ కు ఐదులక్షల అవార్డును ప్రకటించారు. హంపి చెస్ప్రాక్టీస్ చేసుకొనేందుకు అత్యంత అధునాతకంప్యూటర్ ఒక దానిని కూడా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిప్రకటింంచారు.
హైదరాబాద్
లో
చెస్
అకాడమీ
ఏర్పాటు
చేసేందుకుసత్వర
చర్యలు
తీసుకుంటున్నట్లు
ఈ
సందర్భంగారాష్ట్ర
క్రీడల
శాఖ
మంత్రి
తమ్మినేని
సీతారాంచెప్పారు.