వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదరంగం రాణికిబాబు వరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రపంచ మహిళా ఛాంపియన్‌ షిప్‌ సాధించడమే ఏకైక లక్ష్యమని గ్రీస్‌ ప్రపంచ జూనియర్‌ చెస్‌
చాంపియన్‌ కోనేరు హంపి తెలిపింది. గ్రీస్‌ లో బాలికల టైటిల్‌ సాధించిన హంపి ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు.

తల్లిదండ్రులతోహైదరాబాద్‌ చేరుకున్న హంపికి రాష్ట్రక్రీడల శాఖ మంత్రి తమ్మినేని సీతారం, ఉన్నతాధికారులువిమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరంహంపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుకలుసుకున్నారు.

తెలుగుజాతి కీర్తి పతాకాన్ని క్రీడా వినువీధుల్లోఎగుర వేసిన హంపి యువక్రీడాకారులకు ఆదర్శంకావాలని చంద్రబాబు అన్నారు. హంపిని శాలువా,జ్ఞాపికతో సత్కరించిన ముఖ్యమంత్రి ఆమెకు10 లక్షల రివార్డు, ఆమె తండ్రి, కోచ్‌ అశోక్‌ కు ఐదులక్షల అవార్డును ప్రకటించారు. హంపి చెస్‌ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు అత్యంత అధునాతకంప్యూటర్‌ ఒక దానిని కూడా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిప్రకటింంచారు.

హైదరాబాద్‌ లో చెస్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకుసత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగారాష్ట్ర క్రీడల శాఖ మంత్రి తమ్మినేని సీతారాంచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X