వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ పాపం పాకిస్తాన్‌ దేః ఫరూఖ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః కాశ్మీర్‌అసెంబ్లీ వెలుపల సోమవారం జరిగిన మారణకాండకు పాకిస్తాన్‌ ఊతం ఇస్తున్న జైషీర్‌ మహమ్మద్‌ తీవ్రవాద సంస్థే కారణం అని కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా వెల్లడించారు. 42 మందిని పొట్టనపెట్టుకున్న ఈ సంఘటన వెనుక పాకిస్తాన్‌ హస్తం వున్నదని ఆయన ఆరోపించారు. పాక్‌ ఆడుతున్న ఈ నాటకాన్ని చూస్తూ ఊరుకొనేది లేదని ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాశ్మీర్‌అసెంబ్లీలో తీవ్రవాదాలు సోమవారం నాడు పేలుళ్ళు సృష్టించడంతో పాటు నాలుగు గంటల పాటు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కుపెరిగింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణంలో పాల్గొన్న వారిలో ఇద్దరు పాకిస్తానీయులు వున్నారని ఫరూఖ్‌ వెల్లడించారు. శ్రీనగర్‌అసెంబ్లీలో జరిగిన మారణకాండను పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీ బుధవారం ఇక్కడకు రానున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X