వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కచ్లో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: గుజరాత్లోని కచ్ ప్రాంతంలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. ఈ విషయాన్ని వాతావరణ పరిశోధక శాఖ వెల్లడించింది. ఈ ప్రకంపనలు రిచర్ స్కేల్పనై 4.1గా నమోదయ్యాయి. కచ్లో ఉదయం ఆరు గంటల 18 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది.
Comments
Story first published: Wednesday, October 3, 2001, 23:53 [IST]