వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డు తిప్పేసిన ప్రజా బ్యాంక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బ్యాంక్‌ బాటలో మరో కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ బోర్డు తిప్పేసింది. సికింద్రాబాద్‌ లోని హస్మత్‌పేటలో వున్న ప్రజా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రజల నెత్తిన తొమ్మిది కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపీపెట్టింది. నెల రోజుల క్రితం వరకు కళకళలాడిన ఈ బ్యాంక్‌ కు కొద్ది రోజులుగా కనీసం సిబ్బంది కూడా రాకపోవడంతో పెట్టుబడి దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ప్రధమ వార్షికోత్సవం జరుపుకున్న ప్రజా కోఆపరేటివ్‌ బ్యాంక్‌ తమ వద్ద తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు వున్నట్లుస్వయంగా ప్రకటించుకుంది.

కృషి బ్యాంక్‌ దోషులెవరా అని ప్రభుత్వం తల బద్దలు కొట్టుకుంటుండగానే మరో కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళన సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X