క్రికెట్: భారత్పై దక్షిణాఫ్రికా గెలుపు
ఈస్ట్ లండన్: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాపై జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. కెప్టెన్ సౌరబ్ గంగూలీ, ద్రావిడ్లు తప్ప మరెవ్వరూ దక్షిణాఫ్రికా బౌలింగ్ ముందు నిలదొక్కుకోలేకపోపయారు. ఒపెనర్లు గంగూలీ, సచిన్ టెండూల్కర్లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ద్రావిడ్మినహా ఏ బ్యాట్స్మన్ కూడా క్రీజ్ వద్ద నిలదొక్కుకోలేకపోయారు. సచిన్ అవుట్ కావడంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. భారత్ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్పైవిజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుకుంది.
తొలుత
బ్యాటింగ్
చేసిన
దక్షిణాఫ్రికా
50
ఓవర్లో
నాలుగువికెట్లు
మాత్రమే
కోల్పోయి
282
పరుగులు
చేసింది.
భారత్
44.4
ఓవర్లలో
236
పరుగులకు
ఆల్
అవుట్అయింది.
సచిన్
37
పరుగులు
చేసి
ఆవుట్
కావడంతో
భారత్
పతనం
మొదలైంది.
నాలుగు
సిక్స్లు,
నాలుగు
ఫోర్లతో
గంగూలీ
85
పరుగులు
చేశాడు.
భారత్
బ్యాట్స్మెన్
అనవసరంగా
రన్
అవుట్లు
అయ్యారు.
మొత్తంమీద
భారత్
లోపాలేమిటో
ఈ
మ్యాచ్లో
మరోసారి
బయటపడ్డాయి.