అఎn్ఘాన్లో ప్రత్యేక దళాల దాడులు
కాబూల్:అఎn్ఘానిస్థాన్లో అమెరికా ప్రత్యేక బలగాలు దాడులు ప్రారంభించాయి. తాలిబాన్ స్థావవరాలపై ఈ బలగాలు దాడులు చేస్తున్నాయి. తమ బలగాలుఅఎn్ఘానిస్థాన్లో దాడులు చేస్తున్నప్పటికీ భూతల పోరు మొదలైనట్లు కాదని అమెరికా ప్రకటించింది. తమ బలగాలు అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని అమెరికా అన్నది. ఈ దాడులు శనివారంనాడు కొన్ని గంటల పాటుసాగాయి. తాలిబాన్లపై పోరాడుతున్న నార్తర్న్ అలయెన్స్కు తమ కమెండోలు సహాయంఅందజేస్తారని అమెరికా ప్రకటించింది.
ఇదిలా వుంటే, అఎn్ఘానిస్థాన్పై అమెరికా వైమానిక దాడులు శనివారం కూడా కొనసాగాయి. కాబూల్పై అమెరికా యుద్ధవిమానాలు బాంబులు కురిపించాయి. కాబూల్లో ఆరు పేలుళ్లు సంభవించాయని స్థానికులు చెప్పారు.
కాందహార్కు
సమీపంలో
వున్న
అమెరికా
కమెండోలను
తమ
బలగాలు
సమర్థంగా
ఎదుర్కున్నాయని,
కమెండోలు
వెనక్కి
తగ్గారని
తాలిబాన్
ప్రకటించింది.
కాందహార్కు
సమీపంలో
ఉన్న
బాబాసాహెబ్
పర్వత
ప్రాంతంపై
ఒక
హెలికాప్టర్
అమెరికా
కమెండోలను
శుక్రవారం
పదకొండు
గంటల
ప్రాంతంలో
దిగవిడిచిందని
తాలిబాన్
చెప్పింది.
తాలిబాన్
బలగాలు
ఆ
ప్రాంతానికి
వెళ్లాయని,
కమెండోలను
తిప్పికొట్టాయని
అబ్దుల్
హనన్
హేమత్
చెప్పారు.