దేవాలయాల భూములస్వాధీనం

తిరుపతిః అన్యక్రాంతమైన దేవాలయాల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపట్టినట్టుగా దేవాదాయ శాఖ మంత్రి దండుశివరామరాజు చెప్పారు.

ఈవిషయం ఎంత పెద్ద వ్యక్తులైనా క్షమించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. దేవాలయాలభూములను ఆక్రమించిన వ్యక్తులు ఏ పార్టీవారు,వారి పలుకుబడి ఎంత అనే విషయాలను తాముపట్టించుకోమనిఆయన చెప్పారు. ఈ విషయంలో నిర్ధాక్షిణ్యంగా ముందుకుపోవాలన్నదేతమ నిర్ణయమని ఆయన వెల్లడించారు. కోర్టువివాదాల్లో లేని భూముల స్వాధీనానికైతే ఎలాంటిఅడ్డు వుండదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+