వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంచల్‌ సిఎంకుఉద్వాసన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాంచల్‌ ముఖ్యమంత్రినిత్యానంద స్వామికి ఉద్వాసన పలకాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) నిర్ణయించినట్లు తెలుస్తోంది.గద్దె దిగాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

నిత్యానంద స్వామి శనివారం హోం మంత్రిఎల్‌.కె. అద్వానీని కలిశారు. ఈ నెల 29వ తేదీ లోగా ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేయాలని అద్వానీ ఆయనకు చెప్పినట్లుసమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాంచల్‌ శాసనసభకు ఎన్నికలుజరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రినిమార్చాలనే యోచనలో బిజెపి కేంద్ర నాయకత్వంపడింది. ఈ విషయమై ఇప్పటికే నాయకత్వం పలువురు రాష్ట్రనాయకులతో సంప్రదింపులు జరిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X