వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరువనంతపురంః కేరళలో శనివారం నాడుపెనుషాదం సంభంచింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియ రిగిపడి తిరువనంతపురం జిల్లాఅంబూరి వద్ద కనీసం 50 మంది సజీవ సమాధి అయ్యారు. 20 మంది గల్లంతు అయ్యారు. భద్రతా సిబ్బంది ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. శిధిలాల కింద ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశంలేదని అధికారులు చెబుతున్నారు. ఒక పెళ్ళి ందుకోసం 50 మంది ఒకచోట సమావేశమయ్యారు. కొండచరియ రిగి పడటంతో అక్కడ వున్న వారంతా మరణించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

కొండచరియలను తొలగిస్తుండగా ప్రాణాలు మహిళలు, చిన్నారులు మాసం ముద్దలుగా బయటపడుతున్న దృశ్యాలు హృదయ దారకంగా వున్నాయి. మృతుల సంఖ్య మరింతగాపెరిగే అవగాశం వున్నదని భాస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X