వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాఖపట్నంః బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా మారింది. ఆదివారం సాయంత్రానికి కాకినాడకు 100 కిలో dుటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలు శాఖ, శ్రీకాకుళం, జయనగరం జిల్లాల్లోనూ ఉభయగోదావరి జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

క్రమంగా పశ్చిమ దిశగా కదులుతున్న ఈ వాయుగుండం ఆదివారం రాత్రికి శాఖ సdుపంలో తీరం దాటే అవకాశం వున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలుపొంగే ప్రమాదం వున్న కారణంగా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. నెలరోజుల క్రితమే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను తుపాన్‌ అతలాకుతలం చేసిన షయం దితమే. మరోసారి తుపాన్‌ రుచుకపడటంతో ఈ సారి ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X