ఖాట్మండూః నేపాల్‌ రాజధాని ఖాట్మండూ శివార్లలోని బలాజులో వున్న బహుళజాతి సంస్థ కోకకోలా ఫ్యాక్టరీపై మావోయిస్టు తీవ్రవాదులు బాంబులతో దాడులు జరిపారు. రెండు శక్తమంతమైన బాంబులను తీవ్రవాదులు పేల్చారని ఈ దాడిలో బాటిల్‌ వాషింగ్‌ప్లాంట్‌ పూర్తిగా ధ్వంసమయిందని అధికారులు చెప్పారు.


అయిదు నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేలినట్టుగా వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అనుమానంపై ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ప్లాంట్‌పై కోకకోలా సంస్థ సుమారు మూడు కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+