వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖాట్మండూః నేపాల్ రాజధాని ఖాట్మండూ శివార్లలోని బలాజులో వున్న బహుళజాతి సంస్థ కోకకోలా ఫ్యాక్టరీపై మావోయిస్టు తీవ్రవాదులు బాంబులతో దాడులు జరిపారు. రెండు శక్తమంతమైన బాంబులను తీవ్రవాదులు పేల్చారని ఈ దాడిలో బాటిల్ వాషింగ్ప్లాంట్ పూర్తిగా ధ్వంసమయిందని అధికారులు చెప్పారు.
అయిదు
నిమిషాల
వ్యవధిలోనే
రెండు
బాంబులు
పేలినట్టుగా
వారు
తెలిపారు.
ఈ
సంఘటనకు
సంబంధించి
పోలీసులు
అనుమానంపై
ఆరుగురిని
అరెస్టు
చేశారు.
ఈ
ప్లాంట్పై
కోకకోలా
సంస్థ
సుమారు
మూడు
కోట్ల
డాలర్లు
ఇన్వెస్ట్
చేసింది.
ఈ
సంఘటన
గురించి
తెలిసిన
వెంటనే
భద్రతాదళాలు
ఆ
ప్రాంతాన్ని
పూర్తిగా
దిగ్బంధం
చేశాయి.
Comments
Story first published: Thursday, November 29, 2001, 23:53 [IST]