వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాట్మండూః నేపాల్‌ రాజధాని ఖాట్మండూ శివార్లలోని బలాజులో వున్న బహుళజాతి సంస్థ కోకకోలా ఫ్యాక్టరీపై మావోయిస్టు తీవ్రవాదులు బాంబులతో దాడులు జరిపారు. రెండు శక్తమంతమైన బాంబులను తీవ్రవాదులు పేల్చారని ఈ దాడిలో బాటిల్‌ వాషింగ్‌ప్లాంట్‌ పూర్తిగా ధ్వంసమయిందని అధికారులు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

అయిదు నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేలినట్టుగా వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అనుమానంపై ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ప్లాంట్‌పై కోకకోలా సంస్థ సుమారు మూడు కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X