రాజమండ్రిః తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ బాలిక, మరో నలుగురు మహిళలు మరణించారు.
రాజమండ్రిః తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ బాలిక, మరో నలుగురు మహిళలు మరణించారు.
వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును డీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.చిన్నారి బాలికతో పాటు కారులో ప్రయాణిస్తున్న మహిళలంతా మరణించడంతో ఈ ప్రాంతంలోవిషాదఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications