వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్‌ 29న ఎంసెట్‌-2002

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ పరీక్షను ఏప్రిల్‌ 29న నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్‌తో పాటు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ తేదీలను ఖరారు చేసినట్టుగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జయరామిరెడ్డి చెప్పారు.

ఎంసెట్‌ తర్వాత ఐసెట్‌ మే 19న జరుగుతుందని, ఈసెట్‌ మే 26న నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. మూడు సంవత్సరాల లా కోర్సుకు ప్రవేశపరీక్షను జూన్‌ 5న అయిదేళ్ల లా కోర్సులో ప్రవేశానికి ఎంట్రెన్స్‌ను జూన్‌ 6న నిర్వహిస్తారు. చివరగా ఎడ్‌సెట్‌ జూన్‌ 16న జరుగుతుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X