మాజీ ప్రధానులతో వాజ్పేయి భేటీ
న్యూఢిల్లీః భారత-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని వాజ్ పేయి మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, మాజీ ప్రధాన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధాని మంగళవారం ఏర్పాటు చేసిన విందు సమావేశంలో మాజీ ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారాలు, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
