పేదలకోసం శరత్దీక్షిత్ శిబిరం
హైదరాబాద్ః పేదల కోసం అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ప్లాస్టిక్ సర్జన్ ప్రవాస భారతీయుడు శరద్ కుమార్ దీక్షిత్ హైదరాబాద్లో అయిదురోజుల పాటు ప్లాస్టిక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఐఐఎం పూర్వవిద్యార్ధుల సంఘం, సిడిఆర్ ఆస్పత్రి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. శారీరకంగా వికలాంగుడైనప్పటికీ శరత్ కుమార్ దీక్షిత్ గత మూడేళ్లుగా హైదరాబాద్లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. .












Click it and Unblock the Notifications
