తాజ్ మహల్పేల్చివేస్తామన్న లష్కర్
లక్నోః ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను పేల్చి వేస్తామని లష్కర్ -ఎ-తొయిబా తీవ్రవాదులు బుధవారం హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను చంపుతామని, అయోధ్యలో తాత్కాలికంగా నిర్మించిన రామమందిరాన్ని ధ్వంసం చేస్తామంటూ రాజ్ నాధ్ సింగ్ కు మంగళవారం ఇ-మెయిల్ వచ్చింది. లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులు ఇ-మెయిల్ పంపినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
