వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్తాన్కు చైనా భరోసా
ఖాట్మండుః భారత్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా యుద్ధ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ భద్రతకు ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే తమకు అన్ని విధాలా అండదండలు అందించడానికి చైనా హామీ ఇచ్చిందని పాక్ పేర్కొంది.
Comments
Story first published: Saturday, January 5, 2002, 23:53 [IST]