కాశ్మీర్ పోరాటం తీవ్రవాదం కాదు
ఖాట్మండుః ఉపఖండంలో శాంతి సుస్థిరతలకోసం తాము శాయశక్తుల కృషి చేస్తున్నామని పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ చెప్పారు. తాము పూర్తి స్థాయిలో సంయమనంతో వ్యవహరిస్తున్నామని తీవ్రవాద శక్తులను ఏరివేసేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నదని సార్క్ శిఖరాగ్ర సభలో ప్రసంగిస్తూ ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
