వాజ్ పేయితో ముషారఫ్షేక్ హ్యాండ్
ఖాట్మండూః అవి చారిత్రక క్షణాలు...... యుద్ధ జ్వరంతో ఊగిపోతున్న భారత్ - పాక్ అధినేతలు సార్క్ వేదికపై కరచాలనం చేసుకున్నారు. భారత ప్రధాని వాజ్ పేయి మొదటి నుంచి సార్క్ వేదికపై ముషారఫ్ పట్ల ముభావంగా వున్నారు. సార్క్ వేదిక నుంచి ప్రసంగాన్ని ముగించిన వెంటనే ముషారఫ్ వేదికపై కూర్చున్న నేతలందరికీ కరచాలనం చేస్తూ వాజ్ పేయి ముందుకు వచ్చి చేయి చాచారు. వాజ్ పేయి కూడా మర్యాద పూర్వకంగా లేచి నిలబడి చిరునవ్వుతో కరచాలనం చేశారు.












Click it and Unblock the Notifications
