వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమి కోలాహలం-వివాదాల స్వరం
హైదరాబాద్ః తెలుగు నేల నలుచెరగులా 16వ విడత జన్మభూమి కోలాహలంగా జరుగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, అధికారులు పల్లెపల్లెనా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పలుచోట్ల ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.
కడపజిల్లాలో
సోమవారం
ముఖ్యమంత్రి
పాల్గొనాల్సిన
కార్యక్రమాలు
వాయిదా
పడడంతో
మంత్రులు
రామసుబ్బారెడ్డి,
సరస్వతులు
వివిధ
కార్యక్రమాల్లో
పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]