వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ తో చర్చల ప్రసక్తి లేదుః భారత్
న్యూఢిల్లీః ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేందుకు నిరాకరిస్తూ నాటకాలాడుతున్న పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తి లేదని భారత్ మరోమారు తేల్చి చెప్పింది. ప్రధాని వాజ్ పేయి సార్క్ పర్యటన అనంతరం సోమవారం నాడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. గంటన్నర పాటు సాగిన సమావేశంలో ప్రధాని వాజ్ పేయి, హోం మంత్రి అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]