వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్‌ జిల్లాలో నక్సల్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్‌ మరణించాడు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది.

నిజామాబాద్‌ జిల్లా కమ్మర పల్లి మండలం షేర్‌బాగ్‌ గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు నక్సల్స్‌ కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తులైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్‌ మరణించాడు. మరో నక్సలైట్‌ పారిపోయాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X