భారతగగనతలంలో పాక్ విమానం
న్యూఢిల్లీః పాకిస్తాన్ కు చెందిన పైలట్ లేని విమానం ఒకటి బుధవారం భారత గగనతలంలోకి ప్రవేశించింది. సుమారు 15 నిమిషాలపాటు ఆ విమానం భారత గగనతలంలో చక్కర్లు కొట్టింది. అనుమతిలేకుండా భారత భూభాగంలోకి వచ్చిన ఆ విమానాన్ని కూల్చేందుకు భారత్ సేనలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన అనంతరం ఆ విమానం వెనుతిరిగి పోయింది. ఇదే సమయంలో ఓ హెలికాప్టర్ కూడా భారత గగనతలంలోకి ప్రవేశించినట్లు కూడా రక్షణ వర్గాలు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
