వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత సిిపిఎం మహాసభల్లో ఐక్యతారాగం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురంలో సిపిఐ రాష్ట్ర సదస్సు గురువారం ప్రారంభమైంది. సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు విచ్చేశారు. వామపక్ష పార్టీల జెండాలతో అనంతపురం ఎర్రబారింది. సామ్రాజ్యవాద శక్తులపట్ల అప్రమత్తంగా వుండాలని సిపిఎం జాతీయ కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ పిలుపునిచ్చారు.

జాతీయ స్థాయిలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం వున్నదని ఈ సదస్సుకు అతిధిగా వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి సభాముఖంగా పిలుపునిచ్చారు. ఇంకా పలువురు సిపిఐ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X