అనంత సిిపిఎం మహాసభల్లో ఐక్యతారాగం
అనంతపురంః అనంతపురంలో సిపిఐ రాష్ట్ర సదస్సు గురువారం ప్రారంభమైంది. సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు విచ్చేశారు. వామపక్ష పార్టీల జెండాలతో అనంతపురం ఎర్రబారింది. సామ్రాజ్యవాద శక్తులపట్ల అప్రమత్తంగా వుండాలని సిపిఎం జాతీయ కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
