వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్-పాక్ యుద్ధం ఛాన్స్ తక్కువే!
వాషింగ్టన్ః భారత్ - పాకిస్తాన్ ల మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలు లేవని అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలు అంచనావేశాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ పాక్ ల మధ్య యుద్ధం వస్తే భారత్ లోని రాజస్థాన్, పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రాల్లో కనీసం పదిలక్షల మంది వేరేచోటికి తరలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికా నిపుణులు భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]