భారత్‌-పాక్‌ యుద్ధం ఛాన్స్‌ తక్కువే!

వాషింగ్టన్‌ః భారత్‌ - పాకిస్తాన్‌ ల మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలు లేవని అమెరికా ఇంటెలిజన్స్‌ వర్గాలు అంచనావేశాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌ పాక్‌ ల మధ్య యుద్ధం వస్తే భారత్‌ లోని రాజస్థాన్‌, పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ రాష్ట్రాల్లో కనీసం పదిలక్షల మంది వేరేచోటికి తరలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికా నిపుణులు భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన 13 ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఈ మేరకు రూపొందించిన నివేదికను జనవరి 9న విడుదల చేశారు. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మరో యుద్ధాన్ని భరించడం, ఆ దేశాలకు సహాయం చేయడం కష్టతరమే అని ఆ నివేదికలో పేర్కొనడం విశేషం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+