వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషారఫ్ ప్రసంగంపైనే అందరి కళ్ళు
ఇస్లామాబాద్ః ఉగ్రవాద నిర్మూలకు పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలపై పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఈ నెల 13,14 తేదీల్లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి. భారత-పాక్ ల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొనడం, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా సైతం పాక్ పై కొంతమేరకు ఒత్తడి తీసుకు వస్తున్న తరుణంలో ముషారఫ్ ప్రసంగంపైనే ప్రపంచదేశాల దృష్టి అంతా వుంది. ముషారఫ్ ప్రసంగం భారత -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తోడ్పడగలదని వివిధ దేశాధినేతలు ఆశాభావంతో వున్నారు.
Comments
Story first published: Friday, January 11, 2002, 23:53 [IST]