ఖెదీపరారీ-జైలు అధికారి ఆత్మహత్య
అనంతపురంః అనంతపురం జిల్లా కదిరి సబ్ జైలులో ఒక ఖైదీ పరారయ్యాడు. పై అధికారులతో మాట పడాల్సి వస్తుందని ఆందోళన చెందిన జైలు సూపరింటిండెంట్ ఫ్యానుకు ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
55 ఏళ్ళ వీరాంజనేయ రెడ్డికి ఇద్దరు కుమారులు వున్నారు. వీరాంజనేయ రెడ్డి ఇన్ ఛార్జి సూపరింటిండెంట్ ను పెట్టుకున్నారని, అతని నిర్లక్ష్యానికి సార్ బలయ్యారని సిబ్బంది చెబుతున్నారు.












Click it and Unblock the Notifications