వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖెదీపరారీ-జైలు అధికారి ఆత్మహత్య
అనంతపురంః అనంతపురం జిల్లా కదిరి సబ్ జైలులో ఒక ఖైదీ పరారయ్యాడు. పై అధికారులతో మాట పడాల్సి వస్తుందని ఆందోళన చెందిన జైలు సూపరింటిండెంట్ ఫ్యానుకు ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
55
ఏళ్ళ
వీరాంజనేయ
రెడ్డికి
ఇద్దరు
కుమారులు
వున్నారు.
వీరాంజనేయ
రెడ్డి
ఇన్
ఛార్జి
సూపరింటిండెంట్
ను
పెట్టుకున్నారని,
అతని
నిర్లక్ష్యానికి
సార్
బలయ్యారని
సిబ్బంది
చెబుతున్నారు.
Story first published: Friday, January 11, 2002, 23:53 [IST]