వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
హైదరాబాద్ః మెదక్ జిల్లా సదాశివపేట మండల కేంద్రంలో శనివారం నాడు జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Story first published: Saturday, January 12, 2002, 23:53 [IST]