నగరిలో ఐదుగురి సజీవ దహనం
చిత్తూరుః చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని ఇందిరానగర్లో శుక్రవారం నాడు అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని చెబుతున్నా మృతుల కుటుంబ సభ్యులు మాత్రం దీనిని హత్యాకాండగా ఆరోపిసున్నారు.












Click it and Unblock the Notifications
