వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హాంగ్కాంగ్లో దోపిడీకి గురైన ఇండియన్స్
హాంగ్కాంగ్:
హాంగ్కాంగ్
గెస్ట్హౌస్లో
ఇద్దరు
సంపన్న
వ్యాపారులు
దోపిడీకి
గురయ్యారు.
వారి
నుంచి
పెద్ద
మొత్తంలో
ఆగంతకులు
సొమ్ము
దోచుకున్నట్లు
పోలీసులు
శనివారంనాడు
పోలీసులు
చెప్పారు.
తలుపు తీయగానే ఇద్దరు చైనా వ్యక్తులు లోనికి దూసుకొచ్చి భారత వ్యాపారవేత్తలను బెదిరించారు; కొట్టారు; కట్టి పడేశారు. ఆ తర్వాత చైనా వ్యక్తులు పెద్ద మొత్తం సొమ్ము ఉన్న సంచిని ఎత్తుకెళ్లారు. ఇందులో దాదాపు రెండు లక్షల డాలర్ల మేరకు సొమ్ము వుంటుందని భావిస్తున్నారు.
గాయపడిన
వ్యాపార
వేత్తలను
ఆస్పత్రిలో
చేర్చారు.
భారతదేశం
తీసికెళ్లేందుకు
వ్యాపార
వేత్తలు
ఆ
సొమ్ముతో
మొబైల్
ఫోన్లు
కొనాలనుకున్నారు.
Comments
Story first published: Saturday, January 12, 2002, 23:53 [IST]